తెలుగుతో కృష్ణ హీరోగా ‘నా ఇల్లే నా స్వర్గం’ నిర్మిం చి సంచలనం
సృష్టించారు. ప్రముఖ నటి దివ్యభారతికి తొలి తెలుగు చిత్రం ఇదే.
‘శేష్నాగ్’, ‘నయాసావన్’ వంటి ప్రజాదరణ పొంది న హిందీ చిత్రాలతో పద్మాలయ
సంస్థ ద్వారా కెకె.రెడ్డి బొంబాయిలో వ్యాపా రం చేశారు. 1992లో అశేష
ప్రజాదరణ పొంది, విజయఢంకా మోగించిన ‘తొలిముద్దు’ సినిమాను నిర్మించింది
ఈయనే. 40 ఏళ్ల సినీజీవిత అనుభవంతో తన సోదరుడు రుషేందర్రెడ్డిని దక్షిణభారత
దేశం నుం చి హిందీ చిత్రాల దర్శకుడిగా తయారు చేశారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Wednesday, November 2, 2011
కేకే రెడ్డి ఇకలేరు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for your comment