Tuesday, October 25, 2011

ఇల్లు లేక జనం ఏడుస్తుంటే…

తెలంగాణ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే అభివృద్ధి చేశామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాబేయే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో  30 శాతం సీట్లు యువతకే కేటాయిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా తమపార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. పేదలకు ఉండటానికి ఇల్లు లేక బాధపడుతుంటే కొందరు ఒక్కరి కోసమే 80 గదుల ఇంటి నిర్మాణం చేపట్టారని జగన్ ను విమర్శించారు.

No comments:

Post a Comment

Thank you for your comment