Thursday, November 10, 2011

ఎస్సార్సీ తోనే పరిష్కారం : రాయపాటి

 ‘దిగ్విజయ్‌సింగ్ రాహుల్‌గాంధీకి సలహాదారు. అధిష్టానానికి చాలా దగ్గరగా ఉంటారు. తెలంగాణ విషయంలో దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రెండవ ఎస్సార్సీ వేస్తారనే అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా వస్తున్న పలు రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీతో పరిష్కారం లభిస్తుంది’ అని గుంటూరు ఎంపీ రాయపాటి...
Read More >>

బీజేపీకి దూరంగా ‘గాలి’ వర్గం

 కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు  శ్రీరాములు  బీజేపీకి గుడ్ బై చెప్పారు.  నవంబర్ 30 తేదిన జరుగనున్న ఉప ఎన్నికలో పోటీ గురించి చంచల్‌గూడలోని గాలిని మంగళవారం సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామ లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్పకు పంపారు. బళ్లారి...
Read More >>

తేనెతుట్టెను కదిలిస్తున్నారు : నారాయణ

2004 నుండి తెలంగాణ అంశాన్ని నానుస్తూ, ఇంకా ఊగిసలాట వైఖరి ప్రదర్శిస్తూ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, పైగా ఒకప్పుడు తిరస్కరించబడ్డ రెండవ ఎస్‌ఆర్‌సిని తెర మీదికి తీసుకురావడం కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలకు అద్దం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సమస్యకు రెండవ పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు పరిష్కారం కాదని,...
Read More >>

ఎస్సార్సీ కలకలం

చిన్నరాష్ట్రాల ఏర్పాటు కోసం రెండవ ఎస్సార్సీ అవసరమని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, సీనియర్‌ నాయ కుడు దిగ్విజరుసింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమా రాన్ని లేపాయి. రాష్ట్రానికి చెందిన పలు పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో కలకలం సృష్టించడానికి కావాలనే కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రకటన చేసిందని విమర్శించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టంచేశాయి. ఉత్తరప్రదేశ్‌ను...
Read More >>

కాంగ్రెస్ నోట ఎస్సార్సీ మాట

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట పాతపాట మరోసారి విన్పించింది. కొత్తగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి) ఒక్కటే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఢిల్లీలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, బోఫాల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్‌లు ఒకేసారి ఈ ప్రకటన చేయడం  రాష్ట్రంలో కలకలం సృష్టించింది.              ...
Read More >>

అంగరంగవైభవంగా “ఆటా రోజు”

అట్లాంట విభాగపు అమెరికన్ తెలుగు అసోసియేషన్, పన్నెండవ ఆటా కన్వెన్షన్ సంయుక్తంగా నిర్వహించిన  అట్లాంట  ‘ఆటా రోజు’ వేడుకలు నవంబర్ 5, 2011 సాయంత్రం సాయి మురళి రెస్టారెంట్లో కనుల విందుగా జరిగాయి. సుదూరాల నుంచి వచ్చిన అతిథులకు  కరుణ్ ఎసిరెడ్డి (కన్వీనర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్) ఘనమైన స్వాగతం పలికారు. ఈ వేడుకలు...
Read More >>

మీడియాకు అమితాబ్ థాంక్స్

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ గురించి మొట్టమొదటి సారి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అద్భతంగా స్పందించింది. త్వరలో ఐశ్వర్యారాయ్ డెలివరీ కానుండటంతో దానికి సంబంధించిన ఎటువంటి కథనాలను ప్రసారం చేయరాదని, కాన్పు తర్వాత కూడా అమితాబ్ కుటుంబం ఇస్తే తప్ప ఏ వార్త ప్రసారం చేయరాదని తీర్మానించింది. ఐశ్వర్యరాయ్...
Read More >>

Wednesday, November 9, 2011

త్యాగాలకు వెనుకాడం

తెలంగాణపై కేంద్రం ఆలస్యం చేస్తే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం అనేది తథ్యమని ఆయన అన్నారు. ఉద్యమాన్ని ఆపేది లేదని, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణపై ప్రకటన చేస్తామని ఆజాద్ తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత...
Read More >>

రచ్చబండ అక్కర్లేదు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని కాకుండా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మెదక్ జిల్లాలోని కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కరువు వల్ల నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి రాయితీ ప్రకటించాలన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోతే తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు....
Read More >>

మేము కారేక్కం…

టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జైపాల్ యాదవ్, సుద్దాల దేవయ్య ఖండించారు. తాము పార్టీని వీడేది లేదని  స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోనే కాదని, తాము ఏ పార్టీలోనూ చేరేది లేదని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని హన్మంత్ షిండే తెలిపారు.  టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే పి. రాములు తెలిపారు. వేరే పార్టీలో చేరబోనని ఆయన స్పష్టం...
Read More >>

కోమటిరెడ్డి దీక్ష విరమణ

రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం నిరాహారదీక్ష విరమించారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ నిమ్స్‌లో ఆయనతో దీక్ష విరమింపజేశారు. కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాధం, కేశవరావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్,...
Read More >>

చంద్రబాబుపై 420 కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం చీటింగ్‌ నేరంపై సెక్షన్‌ 420 కింద కేసును నమోదు చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు చీటింగ్‌ చేశారని ఫిర్యాదు చేస్తూ ఇటీవల జనార్దన్‌గౌడ్‌ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆయన మంగళవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు...
Read More >>

టీఆర్‌ఎస్ లోకి మరో నలుగురు ?

టీఆర్‌ఎస్ లోకి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు సమాచారం.  మంగళవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావుతో రహస్యంగా వీరంతా సమావేశమైనట్లుగా సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు పి.రాములు, జైపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన హన్మంత్‌రావు షిండే, కరీంనగర్ జిల్లాకు చెందిన సుద్దాల...
Read More >>

నటనకు గుడ్ బై చెప్పేస్తా ?

‘ ఇది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్ వున్నంత కాలం మాత్రమే రాణించగలం. వయసు మీదపడ్డాక కూడా నటించాలన్న కోరిక నాకు లేదు. నాకు తెలిసి ఇంకో ఐదారేళ్ళు మాత్రమే నటిగా కొనసాగుతానను కుంటున్నా. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేస్తా’ అంటోంది బాలీవుడ్ నటి కరీనా కపూర్. గ్లామర్ వున్నప్పుడే అందినంతా దండుకోవాలన్న సామెతని కరీనాకపూర్ బాగా వంటి బట్టించుకున్నట్టుంది....
Read More >>

15 Years of technology progress

...
Read More >>