
‘దిగ్విజయ్సింగ్
రాహుల్గాంధీకి సలహాదారు. అధిష్టానానికి చాలా దగ్గరగా ఉంటారు. తెలంగాణ
విషయంలో దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చు. తెలంగాణ సమస్య
పరిష్కారం కోసం రెండవ ఎస్సార్సీ వేస్తారనే అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా
వస్తున్న పలు రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీతో పరిష్కారం లభిస్తుంది’
అని గుంటూరు ఎంపీ రాయపాటి...