Wednesday, November 16, 2011

పాస్ పోర్టు తీసుకుని కోనేరుకు బెయిలు

దుబాయ్ ప్రసాద్ కు బెయిలు దొరికింది. అయితే, అది కేవలం తాత్కాలికమే. అది కూడా అయ్యప్పదర్శనం కోసం ప్రత్యేక వినతిపై మంజూరు చేసిన బెయిలు. ఎమ్మార్ ప్రాఫర్టీస్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఈయనకు సోమవారం కోర్టు సీబీఐ నుంచి తప్పిస్తూ రిమాండు విధించింది. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న కోనేరు కోర్టుకు విన్నవించుకోవడం ఎస్కార్టుతో బెయిలు మంజూరు చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా అతని పాస్ పోర్టు ను కోర్టుకు స్వాధీనం చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది.  దీంతో ఈనెల 17 నుంచి 22 వరకు శబరిమలై వెళ్లేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం కోనేరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment