Saturday, October 29, 2011

చంద్రబాబుపై 420 కేసు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మోసం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ జూనియర్ న్యాయవాదులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టు బాబుపై 153ఎ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చైతన్యపురి పోలీసులను ఆదేశించింది.

No comments:

Post a Comment

Thank you for your comment