ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బడుగు, బలహీన వర్గాల నేత కొండా లక్ష్మణ్ బాపూజీ తొలి ముఖ్యమంత్రి

ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎస్సీల వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణ బదులు సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతును ఇస్తుందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 1న జరిగే తెలంగాణ విద్రోహ దినం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీలో తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ దీక్షలు చేస్తున్నందున తెలంగాణ జిల్లాలోని మండలకేంద్రాల్లో ఎమ్మార్పీఎస్, దళిత, బడుగు, బలహీన వర్గాలు ఎక్కడికక్కడే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment
Thank you for your comment