Saturday, October 29, 2011

ఆన్‌డ్యూటీగా సమ్మె రోజులు

సకల జనుల సమ్మెలో భాగంగా 32 రోజుల ఉపాధ్యాయులు చేసిన సమ్మెను ఆన్‌డ్యూటీగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడే అవకాశముంది.

దీంతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగులకు నెల జీతం అడ్వాన్స్‌ చెల్లించాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

No comments:

Post a Comment

Thank you for your comment