Friday, November 4, 2011

18 వ రాష్ట్రానికి అభ్యంతరం ఎందుకు : కేకే

1956 తర్వాత 17 రాష్ట్రాలు ఇచ్చారని, అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని, 18వ రాష్ట్రం అయిన తెలంగాణ విషయంలో జాప్యం  ఎందుకు జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ కేకే ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడే వరకూ తాను ఏపదవిలో ఉండనని కేకే అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ ఎంపీ కేకే సంఘీభావం తెలిపారు.

No comments:

Post a Comment

Thank you for your comment