Wednesday, November 2, 2011

అసిస్టెంట్ డైరెక్టర్ హత్య

ఇందిరానగర్ లో సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ సత్యవతిని హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ‘ప్రతిక్షణం’ చిత్రం డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ వద్ద సత్యవతి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. పోలీసుల విచారణ పూర్తయితే గానీ హత్యకు గల కారణాలు బయటకు రావు.

No comments:

Post a Comment

Thank you for your comment