Thursday, November 3, 2011

చంద్రబాబు ఎవరి వైపో తేల్చాలి : పొన్నం

తెలంగాణపై టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు తన వైఖరి వెల్లడించాలని కాంగ్రేస్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నందున ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అయన అన్నారు. చంద్రబాబు తాను ఎవరి వైపో చెపితే కాంగ్రెస్‌పార్టీ త్వరితగతిన నిర్ణయం తిసుకునే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ కోసమంటూ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ వారు పార్టీని విమర్శించడం మానుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం తామూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అనవసరంగా పార్టీని విమర్శొంచొద్దని, కాంగ్రె

No comments:

Post a Comment

Thank you for your comment