Friday, November 4, 2011

మంత్రుల జీతాలు పెరగనున్నాయ్

త్వరలో రాష్ట్రమంత్రుల వేతనాలను పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రల మంత్రుల వేతనాలను పరిశీలించి ఆ తరువాత ఒక అభిప్రాయానికి వస్తామని ఆయన తెలిపారు.  ఆ తర్వాత అధికారులతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆరునెలల క్రితమే రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను పెంచిన విషయం తెలిసిందే కదా.

No comments:

Post a Comment

Thank you for your comment