Friday, November 4, 2011

వెనుక గేటు నుంచి జగన్

ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ కోసం సీబీఐ నుంచి నోటీసులందుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కార్యాలయానికి వెనుక గేటు నుండి లోనికి వెళ్లారు. శుక్రవారం సిబిఐ ముందు హాజరు కావడానికి ఆయన తన ఇంటి వద్ద నుండి ఉదయం పది గంటల ప్రాంతంలో బయలు దేరారు. సుమారు పదిన్నర గంటలకు సిబిఐ కార్యాలయానికి చేరుకున్న ఆయన వెనుక గేటు నుండి లోపలకు వెళ్లారు. జగన్ వాహనంతో వెనుక వచ్చిన వాహనాలను లోపలకు అనుమతించలేదు.

No comments:

Post a Comment

Thank you for your comment