Tuesday, November 1, 2011

వేడుకలు అడ్డుకుంటే చర్యలు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రేపటి నుంచి నవంబర్ 6వ తేదీ వరకూ నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
1500 మంది పోలీసులతో రాష్ట్ర అవతరణ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏకే ఖాన్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని విదేశీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా భారత్ చట్టాలు గురించి తెలుపుతామన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment