మౌలానా అబుల్కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఉర్దూ మహాసభలు జరగనున్నాయి.
నవంబరు 11, 12 తేదీల్లో ’33వ ప్రపంచ ఉర్దూ మహాసభలు’ నిర్వహించనున్నట్లు
అఖిల భారత ఉర్దూ విద్యా కమిటీ ఛైర్మన్ మహ్మద్ జలీల్పాషా తెలిపారు.
ఢిల్లీలోని ఏపీ భవన్లో మహాసభలు జరుగుతాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ
కార్యక్రమంలో ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. సభలకు పలువురు కేంద్ర
మంత్రులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, వేయి మంది ప్రతినిధులు హాజరు
కానున్నారని వివరించారు.
Blogroll
| Home | | Walkins | | BankJobs | | GovtJobs | | Downloads | | Technology | | Sports | | News | | FilmNews | | Notifications | |
Sunday, October 30, 2011
ఢిల్లీలో ప్రపంచ ఉర్దూ మహాసభలు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
Thank you for your comment